వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 మంది పాక్‌ చొరబాటుదార్ల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోనికుప్వారా జిల్లాలోకి చేసిన భారీ చొరబాటు యత్నాన్ని తొమ్మిది మంది చొరబాటుదార్లను చంపడం ద్వారా భారతసైన్యం నిరోధించింది.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బలగాలుమిలిటెంట్లు గురువారం రాత్రి మచిల్‌ సెక్టార్‌లో సరిహద్దును దాటడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గమనించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత బలగాల హెచ్చరికలువిని మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారని, ఇరు పక్షాలకు మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో తొమ్మండుగురుమిలిటెంట్లు మరణించారని వారు వివరించారు. ఎకెఅసాల్ట్‌ రైఫిల్స్‌, పిస్టల్స్‌, గ్రెనేడ్లు, రాకెట్లతో పాటు భారీ మందుగుండు సామగ్రిని, మారణాయుధాలను సంఘటనా స్థలం నుంచిస్వాధీనం చేసుకున్నారు. ఒక శాటిలైట్‌ ఫోన్‌ను కూడాస్వాధీనం చేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X