వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్పాన్సరర్లదే భారమంటున్న భారతజట్టు
న్యూఢిల్లీః ఐసిసితో జరుగుతున్నవివాదంలో భారత క్రికెటర్లు తమ భారాన్ని స్పాన్సరర్ల నెత్తినపెట్టారు. శ్రీలంకలో జరిగే ఐసిసి టోర్నీ ముగిసిన తరువాత నెలరోజుల వరకు తమ లోగోలు మాత్రమే ధరించాలని ఐసిసి భీష్మించింది. టోర్నీ జరిగే 18 రోజులు మాత్రమే ఐసిసి లోగోలు ధరిస్తామని భారత్ జట్టు పట్టిపడుతున్నది. టోర్నీలో పాల్గొనే 12 జట్లలో భారత్మినహా మిగిలిన అన్ని జట్లు సంతకాలు చేశాయి.
Comments
Story first published: Monday, September 2, 2002, 23:53 [IST]