వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ : ఇసికిసుప్రీం బాసట
న్యూఢిల్లీ:
గుజరాత్
ఎన్నికలవిషయంలో
ఎన్నికల
కమీషన్
అభిప్రాయాన్ని
సుప్రీంకోర్టు
సమర్థించంది.
గుజరాత్లో
ఎన్నికలు
జరిపేవిషయాన్ని
నవంబర్,
డిసెంబర్
నెలల్లో
పరిశీలిస్తామని
ఎన్నికల
కమీషన్
అభిప్రాయాన్ని
సుప్రీంకోర్టు
సోమవారం
బలపరించింది.
అసెంబ్లీ
రద్దు
తర్వాత
ఆపద్ధర్మ
ముఖ్యమంత్రికి
రాజ్యాంగం
అవకాశం
కల్పించలేదనిఅంటూ
దాఖలైన
ప్రజా
ప్రయోజనాల
వ్యాజ్యంపై
సుప్రీంకోర్టు
కేంద్ర
ప్రభుత్వానికి,
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడికి
నోటీసులు
జారీ
చేసింది.
Comments
Story first published: Monday, September 2, 2002, 23:53 [IST]