వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాపై మరోసారి జయ నిప్పులు
చెన్నై:
కాంగ్రెస్
అధ్యక్షురాలు
సోనియాగాంధీపై
తమిళనాడు
ముఖ్యమంత్రి
జయలలిత
తాజాగా
మరోసారి
తీవ్రంగా
ధ్వజమెత్తారు.
దేశ
ప్రధాని
పదవిని
విదేశీ
సంతతికి
చెందినవారు
చేపట్టకుండా
చేయడానికి
రాజకీయ
పార్టీలన్నీ
ఏకాభిప్రాయానికి
రావాలని
ఆమెకోరారు.
తమ
స్వార్థ
ప్రయోజనాలకు
వాడుకుంటున్న
సోనియా
గాంధీ,
ఆమె
బంధువుల
కబంధహస్తాల
నుంచి
దేశాన్ని
కాపాడాల్సిన
అవసరం
ఉన్నదని
జయలలిత
అన్నారు.
సోనియా
గాంధీకి
ప్రత్నామయం
ఎవరని
అడిగితే
ప్రతిపక్షాలన్నీ
కలిసి
ఆలోచించాలని,
ఇది
ప్రెస్
కాన్ఫరెన్స్లో
చర్చించేవిషయం
కాదని
ఆమె
జవాబిచ్చారు.
సాధారణ
ఎన్నికలు
ఎంతో
దూరంలో
లేవని,అందువల్ల
తాను
ఈ
విషయాన్ని
ప్రస్తావిస్తున్నానని
ఆమె
చెప్పారు.
భవిష్యత్తు
ప్రధానిగా
సోనియా
గాంధీని
మీడియా
చూపుతోందని,
ఇందువల్ల
కూడా
తాను
ఈవిషయాన్ని
చర్చకు
తెస్తున్నానని
ఆమె
అన్నారు.
Story first published: Monday, September 2, 2002, 23:53 [IST]