వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్ కు పైసా ఇవ్వలేదుః కృష్ణ
బెంగుళూరుః కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ విడుదల కోసం కర్నాటక ప్రభుత్వంవీరప్పన్ కు 30 కోట్ల రూపాయలు ముట్టచెప్పిందంటూ జయలలిత చేసిన ఆరోపణలను కర్నాటక ప్రభుత్వం ఖండించింది. 2000 నవంబర్ లో గంధపు చెక్కల స్మగ్లర్వీరప్పన్ కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి నూటపది రోజులు బందీగా వుంచుకున్నాడు. రాజ్ కుమార్ ని విడిపించుకొని పరువు నిలుపుకొనేందుకుఅప్పటి కర్నాటక ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు చెల్లించిందని జయలలిత సోమవారం ఆరోపించారు.
Story first published: Monday, September 2, 2002, 23:53 [IST]