వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 మంది నక్సల్స్‌ లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ఃపీపుల్స్‌ వార్‌ తో పాటు వివిధ దళాలకు చెందిన తీవ్రవాదులు 11 మంది సోమవారం ఎస్‌.పి. ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురుపీపుల్స్‌ వార్‌ కు చెందిన వారు కాగా ఇద్దరు ప్రతిఘనట దళానికి, మరో ఇద్దరు మహారాష్ట్ర దళానికి చెందిన మరో ఇద్దరు ఈ సందర్భంగా లొంగిపోయారు.

అండర్‌ గ్రౌండ్‌ లో వుండగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సాయుధ పోరాటం ఇప్పుడు దారితప్పుతున్నదని లొంగిపోయిన నక్సలైట్లు చెప్పారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం సూచనలను గౌరవించి మైనర్‌ బాలబాలికలను ఉద్యమంలోకి బలవంతంగా చేర్పించే ధోరణికి వార్‌స్వస్తి చెప్పాలని ఎస్‌.పి. ఈసందర్భంగా కోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X