వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
11 మంది నక్సల్స్ లొంగుబాటు
కరీంనగర్ఃపీపుల్స్ వార్ తో పాటు వివిధ దళాలకు చెందిన తీవ్రవాదులు 11 మంది సోమవారం ఎస్.పి. ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురుపీపుల్స్ వార్ కు చెందిన వారు కాగా ఇద్దరు ప్రతిఘనట దళానికి, మరో ఇద్దరు మహారాష్ట్ర దళానికి చెందిన మరో ఇద్దరు ఈ సందర్భంగా లొంగిపోయారు.
Comments
Story first published: Monday, September 2, 2002, 23:53 [IST]