వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంవిడిచి పోయినఆర్‌.కె. శర్మ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జర్నలిస్టు శివాని హత్య కేసులో ప్రధాన నిందితుడుఆర్‌.కె. శర్మ దేశం విడిచి పారిపోయి వుండవచ్చునని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శర్మ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించడంతో కేసును న్యాయస్థానం వాయిదా వేసింది. శర్మ దేశం విడిచి పారిపోయాడని గట్టిగా నమ్ముతున్నాం అని స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ సక్సేనా సోమవారం కోర్టుకు తెలిపారు.

ఇంత చేసిన శర్మకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదనిసక్సేనా కోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తిఖాన్‌ ప్రకటించారు. శర్మను దోషిగా నిరోపించేందుకు పోలీసుల వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవనిఅందువల్ల తమ క్లయింట్‌ కు ముందస్తు బెయిలు ఇవ్వాలని శర్మతరపు న్యాయవాది కోర్టునుకోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X