వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంవిడిచి పోయినఆర్.కె. శర్మ
న్యూఢిల్లీః జర్నలిస్టు శివాని హత్య కేసులో ప్రధాన నిందితుడుఆర్.కె. శర్మ దేశం విడిచి పారిపోయి వుండవచ్చునని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శర్మ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించడంతో కేసును న్యాయస్థానం వాయిదా వేసింది. శర్మ దేశం విడిచి పారిపోయాడని గట్టిగా నమ్ముతున్నాం అని స్పెషల్ ప్రాసిక్యూటర్ సక్సేనా సోమవారం కోర్టుకు తెలిపారు.
Comments
Story first published: Monday, September 2, 2002, 23:53 [IST]