వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సారీ చెప్పకపోతే జయకు శాస్తి
హైదరాబాద్ః కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత పౌరురాలే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా జయలలిత ఆరోపణలు చేయడం అర్థంలేని రాష్ట్ర కాంగ్రెస్ ధ్వజమెత్తింది. జయలలిత క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ హెచ్చరించింది. బిజెపి కటాక్షం కోసమే జయలలిత ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, దేశప్రజల దృష్టిమళ్ళించేందుకే బిజెపి జయలలిత కోసం ఇటుంవంటి ఆరోపణలు చేయిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు సరోజినీ పుల్లారెడ్డి విమర్శించారు.
Comments
Story first published: Wednesday, September 4, 2002, 23:53 [IST]