వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్టేషనరీ స్కాంలో మంత్రికి క్లీన్ చిట్
కర్నూలుః మూడు జిల్లాల పంచాయతీ రాజ్ శాఖల్లో రెండు కోట్ల రూపాయల వరకుస్వాహా చేసిన కేసులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన అల్లుడికి అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. అవసరానికి మించి స్టేషనరీని కొనుగోలు చేసి, కోట్లాది రూపాయలు స్వాహా చేసిన వ్యవహారానికి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన అల్లుడే బాధ్యుడని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ఆ శాఖ అధికారులు మంత్రికి కానీ, ఆయన అల్లుడికి కానీ ఈ స్కాంతో సంబంధం లేదని, శాఖ అధికారులే అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించారు.
Comments
Story first published: Wednesday, September 4, 2002, 23:53 [IST]