వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్ళీమధ్యాహ్న భోజనపథకం
హైదరాబాద్ఃమధ్యాహ్న భోజన పథకాన్ని అక్టోబర్రెండు నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుప్రకటించారు. పదేళ్ళ కిందట స్వస్తిచెప్పిన ఈ పథకాన్ని తిరిగిప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.గురువారం గురుపూజా దినోత్సవం సందర్భంగాహైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబుపాల్గొన్నారు. 2005 నాటికి మరో 60 లక్షల మందినిఅక్షరాశ్యులుగా తీర్చిదిద్దుతామని అందుకోసం అన్నిస్కూళ్ళను కె.యు.బ్యాండ్ తో అనుసంధానంచేయనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రమంతటా ఓపెన్ స్కూళ్ళుప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]