వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఏడాది బుష్‌ భారత్‌ పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ వచ్చే ఏడాది మొదట్లో భారత్‌ సందర్శించనున్నారు. అమెరికాలో భారత్‌ రాయబారి లలిత్‌ మాన్‌ సింగ్‌ ఈవిషయం వెల్లడించారు. గతఏడాది భారత ప్రధాని వాజ్‌పేయి అమెరికా పర్యటన సందర్భంగా బుష్‌ ను భారతదేశం సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.

నిజానికి ఈ ఏడాదే భారత్‌ సందర్శించాలని బుష్‌ భావించారని, పార్టీ ఎన్నికల కారణంగా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారని లలిత్‌ మాన్‌ సింగ్‌ వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X