వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వచ్చే ఏడాది బుష్ భారత్ పర్యటన
వాషింగ్టన్ః అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ వచ్చే ఏడాది మొదట్లో భారత్ సందర్శించనున్నారు. అమెరికాలో భారత్ రాయబారి లలిత్ మాన్ సింగ్ ఈవిషయం వెల్లడించారు. గతఏడాది భారత ప్రధాని వాజ్పేయి అమెరికా పర్యటన సందర్భంగా బుష్ ను భారతదేశం సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
Comments
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]