వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెటర్లతో ఐసిసి చర్చలువిఫలం

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌: భారతటాప్‌ క్రికెటర్లతో ఐసిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. శ్రీలంకలోజరిగే ఐసిసి ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీకి సంబంధించి స్పాన్సర్‌షిప్‌వివాదంపై నేరుగా భారత సీనియర్‌ ఆటగాళ్లతో మాట్లాడాల్సిందిగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసి) అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా ఐసిసి ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాల్కం స్పీడ్‌కు లేఖ రాసినవిషయం తెలిసిందే.

మాల్కం స్పీడ్‌ బుధవారం లండన్‌లో ఐదుగురు భారతసీనియర్‌ ఆటగాళ్లతో మాట్లాడారు. అయినా సమస్య కొలిక్కి రాలేదు. కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఐసిసి కూడా ఇంక ఏ మాత్రం దిగి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదని తెలిసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X