వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెటర్లతో ఐసిసి చర్చలువిఫలం
లండన్:
భారతటాప్
క్రికెటర్లతో
ఐసిసి
చర్చలు
జరిపినా
ఫలితం
లేకపోయింది.
శ్రీలంకలోజరిగే
ఐసిసి
ఛాంపియన్షిప్
ట్రోఫీకి
సంబంధించి
స్పాన్సర్షిప్వివాదంపై
నేరుగా
భారత
సీనియర్
ఆటగాళ్లతో
మాట్లాడాల్సిందిగా
భారత
క్రికెట్
కంట్రోల్
బోర్డు
(బిసిసి)
అధ్యక్షుడు
జగ్మోహన్
దాల్మియా
ఐసిసి
ఛీఫ్
ఎగ్జిక్యూటివ్
మాల్కం
స్పీడ్కు
లేఖ
రాసినవిషయం
తెలిసిందే.
Comments
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]