వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళా కార్యకర్తల వద్ద మనీషా మొర
న్యూఢిల్లీ:ఏక్
చోటీసి
లవ్
స్టోరీ
సినిమాకు
సంబంధించి
తన
వాదనను
ప్రముఖ
సినీ
నటీ
మనీషా
కోయిరాల
ప్రముఖ
మహిళా
కార్యకర్తలకు,
ప్రభుత్వేతర
సంస్థలకు
(ఎన్జివోలకు)వినిపించనుంది.
జాతీయ
మహిళా
కమీషన్
కార్యాలయంలో
శుక్రవారం
ఆమె
మహిళా
కార్యకర్తలతో,
ఎన్జివోల
ప్రతినిధులతో
సమావేశమవుతోంది.
Comments
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]