వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా కార్యకర్తల వద్ద మనీషా మొర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఏక్‌ చోటీసి లవ్‌ స్టోరీ సినిమాకు సంబంధించి తన వాదనను ప్రముఖ సినీ నటీ మనీషా కోయిరాల ప్రముఖ మహిళా కార్యకర్తలకు, ప్రభుత్వేతర సంస్థలకు (ఎన్‌జివోలకు)వినిపించనుంది. జాతీయ మహిళా కమీషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఆమె మహిళా కార్యకర్తలతో, ఎన్‌జివోల ప్రతినిధులతో సమావేశమవుతోంది.

ఈ సమావేశానికి 20 నుంచి 30 మందిహాజరవుతారని భావిస్తారు. బృందా కరత్‌ (అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం), రంజనాకుమారి (సామాజిక పరిశోధనా కేంద్రం), జ్యోత్స్నా ఛటర్జీ (జాయింట్‌ యాక్షన్‌ ఉమెన్‌ ఫ్రంట్‌) వంటివారు ఈ సమావేశానికి వస్తారని సమాచారం. యంగ్‌ ఉమెన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌, మహిళా దక్షత సమితి, మార్గ్‌ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X