వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనీషా సినిమాపై హైకోర్టుస్టే
ముంబయ్ః మనీషా కొయిరాలా నటించిన చిత్రం ఏక్ ఛోటీసిలవ్ స్టోరీపై మహారాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆమె డూప్ నుపెట్టి అశ్లీల దృశ్యాలను చిత్రీకతరించారని కొయిరాలా ఆరోపించింది. దిగువ కోర్టు సినిమాను విడుదల చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయితే హైకోర్టులో మనీషా పిటిషన్ దాఖలు చేయడంతో చిత్రప్రదర్శను నిలిపివేయాల్సిందిగా కోర్టు తీర్పుచెప్పింది. ఈవివాదాస్పద చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదల కావలసి వుంది.
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]