వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీషా సినిమాపై హైకోర్టుస్టే

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః మనీషా కొయిరాలా నటించిన చిత్రం ఏక్‌ ఛోటీసిలవ్‌ స్టోరీపై మహారాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. మనీషా కొయిరాలా హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో ఆమె డూప్‌ నుపెట్టి అశ్లీల దృశ్యాలను చిత్రీకతరించారని కొయిరాలా ఆరోపించింది. దిగువ కోర్టు సినిమాను విడుదల చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయితే హైకోర్టులో మనీషా పిటిషన్‌ దాఖలు చేయడంతో చిత్రప్రదర్శను నిలిపివేయాల్సిందిగా కోర్టు తీర్పుచెప్పింది. ఈవివాదాస్పద చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదల కావలసి వుంది.

ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ మనీషా కొయిరాలా బాల్‌ థాకరేను, మహిళాకమిషన్‌ ను కోరింది. చివరకు ఆమెకు హైకోర్టులోనే న్యాయం జరగడంవిశేషం. అక్టోబర్‌ ఐదున ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X