వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే పాపంఎరుగనుః పోచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃస్టేషనరీ స్కాంతో తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ
సంబంధం లేదని పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.కర్నూలు పంచాయతీ రాజ్‌ శాఖలో రెండు కోట్లరూపాయల మొత్తంలో జరిగిన కుంభకోణంరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయంవిదితమే. మంత్రి అల్లుడు అధికారులను తోలుబొమ్మల్లాఆడిస్తూ, కోట్లు గడిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి.అయితే అధికారులే ఈ అక్రమాలకు కారణం అనిసంస్థాగత దర్యాప్తులో తేలింది.

మంత్రిపోచారం రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, వామపక్షాలురణభేరి మోగించాయి. దీంతో ఈ స్కాం వార్తలు వస్తున్నరోజునుంచి మౌనంగా వున్న పోచారంగురువారం నోరువిప్పారు. ఈ స్కాంలో తన కుటుంబసభ్యులు ఎవరూ లేరని, దోషులు ఎవరైనా వదిలిపెట్టమనిఆయన స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X