వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేనే పాపంఎరుగనుః పోచారం
హైదరాబాద్ఃస్టేషనరీ
స్కాంతో
తనకు
కానీ,
తన
కుటుంబసభ్యులకు
కానీ
సంబంధం
లేదని
పంచాయతీ
రాజ్
శాఖమంత్రి
పోచారం
శ్రీనివాసరెడ్డి
స్పష్టం
చేశారు.కర్నూలు
పంచాయతీ
రాజ్
శాఖలో
రెండు
కోట్లరూపాయల
మొత్తంలో
జరిగిన
కుంభకోణంరాష్ట్రవ్యాప్తంగా
సంచలనం
సృష్టించిన
విషయంవిదితమే.
మంత్రి
అల్లుడు
అధికారులను
తోలుబొమ్మల్లాఆడిస్తూ,
కోట్లు
గడిస్తున్నాడనే
ఆరోపణలు
వచ్చాయి.అయితే
అధికారులే
ఈ
అక్రమాలకు
కారణం
అనిసంస్థాగత
దర్యాప్తులో
తేలింది.
Comments
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]