వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు దాడుల నిందితులకు జీవతఖైదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోల్‌కత్తాలోని బో బజార్‌లో 1993లో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులకు విధించిన జీవితఖైదును సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఈ బాంబు పేలుడులో 69 మంది మరణించారు.

టాడా కేసుల్లో నిందితులకు ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు దాఖలు చేసుకున్నఅప్పీల్లను ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్‌. కృపాల్‌, జస్టిస్‌ కె.జి. బాలకృష్ణ, జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్‌ త్రోసిపుచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X