వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాంబు దాడుల నిందితులకు జీవతఖైదు
న్యూఢిల్లీ:
కోల్కత్తాలోని
బో
బజార్లో
1993లో
జరిగిన
బాంబు
పేలుడు
కేసులో
నిందితులకు
విధించిన
జీవితఖైదును
సుప్రీంకోర్టు
ధృవీకరించింది.
ఈ
బాంబు
పేలుడులో
69
మంది
మరణించారు.
Comments
Story first published: Thursday, September 5, 2002, 23:53 [IST]