వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బురిడీ బాబాను జైలుకు తరలింపు
హైదరాబాద్:
బాబానని
చెప్పుకుంటూ
ప్రజలను
మోసం
చేసిన
మహ్మద్
మదౌది
అహ్మద్ఖాన్
ను
సోమవారం
పోలీసులు
సెంట్రల్
జైల్
కు
తరలించారు.
30
ఏళ్ళ
ఈ
బురిడీ
బాబా
మతాలకతీతంగా
అన్ని
దేవుళ్ళపేర్లను
వల్లిస్తూ...జాతకలు
చెపుతూ..ప్రజలకు
టోకరా
వేసేవాడు.
అవతారపురుషుడనని
చెప్పి
ప్రజల
దగ్గరపెద్దమొత్తంలో
డబ్బుగుంజేవాడు.
సెప్టెంబర్
13న
హైదరాబాద్
పోలీసులుఅరెస్ట్
చేశారు.
సోమవారం
అతన్ని
కోర్టు
ఆదేశాల
మేరకు
సెంట్రల్
జైలుకు
తరలించారు.
జైలుకు
వెళ్ళేముందు
కూడా
ఈ
బురిడీ
బాబావిలేకరులతో
మాట్లాడుతూ..వీరంగం
చేశాడు.ఈశ్వర్,
అల్లా
తనవైపు
ఉన్నారని,
తాను
మళ్ళీ
వస్తానని
ప్రగల్భాలు
పలుకుతు
అక్కడున్నవిలేకరులుకు
పోలీసులకు
కాసేపు
వినోదాన్ని
పంచాడు.
Comments
Story first published: Monday, September 16, 2002, 23:53 [IST]