వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్లపైచంద్రబాబు ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

హెదరాబాద్‌ః పనికి ఆహారపథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను,ఆహార పంపిణీ సమాచారాన్ని రెండు రోజుల్లోఇంటర్నెట్‌ లో వుంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇంటర్నెట్‌ లో సమాచారాన్నిఉంచడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపైచంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానిలో రూపొందించే లెక్కలకు, జిల్లాఅధికారులు చూపుతున్న లెక్కలకు పొంతనలేదని ఆయన వ్యాఖ్యానించారు. పనికి ఆహారపథకంపైసోమవారం చంద్రబాబు తన నివాసం నుంచిటెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ పధకం గడువును నెలాఖరువరకు పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని,ఒకటి రెండురోజుల్లో అనుమతి రావచ్చుననిసహాయ కమిషనర్‌ రోశయ్య తెలిపారు. పూర్తిసమాచారాన్ని నెట్‌ లో వుంటడం ద్వారా మరింతపారదర్శకంగా వుంటుందని ముఖ్యమంత్రిఅభిప్రాయ పడ్డారని రోశయ్య వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X