వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలెక్టర్లపైచంద్రబాబు ఆగ్రహం
హెదరాబాద్ః పనికి ఆహారపథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను,ఆహార పంపిణీ సమాచారాన్ని రెండు రోజుల్లోఇంటర్నెట్ లో వుంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇంటర్నెట్ లో సమాచారాన్నిఉంచడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపైచంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానిలో రూపొందించే లెక్కలకు, జిల్లాఅధికారులు చూపుతున్న లెక్కలకు పొంతనలేదని ఆయన వ్యాఖ్యానించారు. పనికి ఆహారపథకంపైసోమవారం చంద్రబాబు తన నివాసం నుంచిటెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Comments
Story first published: Monday, September 16, 2002, 23:53 [IST]