బిజెపి సస్యశ్యామల యాత్రలు
హైదరాబాద్:
రాష్ట్రంలోనదీనదాల
జలాలా
వినియోగంపై
ప్రజల్లో
అవగహనకల్గించేందుకు
రాష్ట్రబిజెపి
శాఖ
నడుంబిగించింది.
వచ్చే
నెల
ఐదవ
తేదీ
నుంచి
12వ
తేదీవరకు
సస్యశ్యామల
యాత్రలను
ప్రారంభించనుంది.
4,380
కిలోమీటర్లమేర
ఈ
యాత్ర
కొనసాగిస్తామని
బిజెపి
రాష్ట్ర
అధ్యక్షుడు
చిలకంరామచంద్రరెడ్డి
సోమవారం
హైదరాబాద్లో
తెలిపారు.
బిజెపికి
చెందిన
నేతలు,
కార్యకర్తలు
ఈ
యాత్రలో
పాల్గొంటారనిఆయన
చెప్పారు.
రాష్ట్రంలో గత ఇరవైఏళ్ళలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్ట్లపై దృష్టి సారించలేదు. నదీజలాలు వృధాగా పోతున్నపట్టించుకోవడం లేదు. నదీజలాలను సక్రమంగావినియోగించుకుంటే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగాఉంటుంది. అందుకే ప్రజల్లో అవగహనకల్పించేందుకు ఈ యాత్రలను నిర్వహిస్తున్నామని చిలకంఅన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లనుత్వరగా క్లియర్ చేయేంచుందుకు కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.