వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ తో అణుయుద్ధం లేదుః ముషారఫ్
ఇస్లామాబాద్ః భారత్ -పాకిస్తాన్ సరిహద్దులో చొరబాట్లు గణనీయంగాతగ్గాయని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ముషారఫ్చెప్పారు. ఉభయ దేశాల మధ్య కొంతకాలంగా నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులుతగ్గుముఖంపట్టాయని ఆయన ఒక టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ పాక్ లమధ్య అణుయుద్ధం జరిగే ప్రసక్తి లేదనిఆయన జోస్యం చెప్పారు.
ఏడులక్షల మందిభారత సేనలు చొరబాట్లనునివారించలేనప్పుడు, ఆ తప్పు పాక్ పైనెట్టడం ఎంతవరకు సమంజసం అనిప్రశ్నించారు. ఉభయదేశాలను విభజిస్తూఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులు వున్నాయని,వాటి చుట్టూ కాపలా పెట్టి చొరబాట్లనునివారించడం అంత తేలికైన పని కాదని ముషారఫ్అన్నారు.
Story first published: Monday, September 16, 2002, 23:53 [IST]