వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ లోహింస; ఒకరి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆనంద్‌: గుజరాత్‌ లో మళ్ళీహింస చెలరేగింది. రాష్ట్రంలోని ఆనంద్‌ జిల్లాబర్సాద్‌ పట్టణంలో సోమవారం రాత్రి నుంచి జరుగుతోన్న ఘర్షణలో ఒకరుమరణించారు. 13 మంది గాయపడ్డారు. రెండువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశంచేశారు. లాఠీఛార్జీ జరిపి అల్లరి మూకలనుచెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

కానీ అల్లరిమూకలు రెచ్చిపోయిపోలీసులపై రాళ్ళు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగామారింది. దీంతో పోలీసులు గాల్లోకి 31 రౌండ్లు కాల్పులుజరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులుగాయపడ్డారు. పరిస్థితి ఎంతకీఅదుపులోకి రాకపోవడంతో అక్కడ కర్ఫ్యూవిధించారు. అదనపు బలగాల సహాయాన్ని కూడా కోరినట్లుఅధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X