వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రూప్ తగదాలు పార్టీకినష్టం
విశాఖపట్నం:
కర్నూలుజిల్లాలో
సోమవారం
చేపట్టిన
ప్రచారయాత్రలోగొడవలు
రేగడంపై
పిసిసి
అధ్యక్షుడుఎం.సత్యనారయణరావు
అసంతృప్తి
వ్యక్తంచేశారు.
పార్టీ
నుంచి
బహిష్కృతుడైనడి.విష్ణువర్ధన్
రెడ్డి
ప్రచారయాత్రలో
పాల్గొనడంతప్పిదమని
ఆయన
అంగీకరించారు.
ఆ
జిల్లా
నేతలను
పిలిపించి
ఈవిషయం
మాట్లాడానని
ఆయన
మంగళవారం
విశాఖపట్నంలోవిలేకరులకు
తెలిపారు.
వై.ఎస్.
కూడా
ఈ
విషయంలో
ఏకీభవించారనిఎమ్మెస్
అన్నారు.
ముఠా తగాదాలు పార్టీకి కీడు అని ఎమ్మెసార్ విశాఖలోఆయనను కలిసిన పార్టీ కార్యకర్తలకు హితవుపలికారు. నాయకుల మధ్య విభేదాలను తొలగించేందుకు జిల్లాలవారీగా సమావేశాలుఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Tuesday, September 17, 2002, 23:53 [IST]