వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రూప్‌ తగదాలు పార్టీకినష్టం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కర్నూలుజిల్లాలో సోమవారం చేపట్టిన ప్రచారయాత్రలోగొడవలు రేగడంపై పిసిసి అధ్యక్షుడుఎం.సత్యనారయణరావు అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నుంచి బహిష్కృతుడైనడి.విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రచారయాత్రలో పాల్గొనడంతప్పిదమని ఆయన అంగీకరించారు. ఆ జిల్లా నేతలను పిలిపించి ఈవిషయం మాట్లాడానని ఆయన మంగళవారం విశాఖపట్నంలోవిలేకరులకు తెలిపారు. వై.ఎస్‌. కూడా ఈ విషయంలో ఏకీభవించారనిఎమ్మెస్‌ అన్నారు.

నంద్యాల సభలో తాను మధ్యలోనే లేచిపోవడంపైవచ్చిన ఊహాగానాలకు కూడా ఆయన సమాధానంఇచ్చారు. విశాఖపట్నంలో టి.సుబ్బరామిరెడ్డిజన్మదినం సెలెబ్రెషన్స్‌ లో పాల్గొనేందుకు మాత్రమే సభమధ్యలో వెళ్ళాల్సి వచ్చిందని ఆయన వివరణఇచ్చారు. పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగాపనిచేయాలని ఈ సందర్భంగా ఆయనపిలుపునిచ్చారు.

ముఠా తగాదాలు పార్టీకి కీడు అని ఎమ్మెసార్‌ విశాఖలోఆయనను కలిసిన పార్టీ కార్యకర్తలకు హితవుపలికారు. నాయకుల మధ్య విభేదాలను తొలగించేందుకు జిల్లాలవారీగా సమావేశాలుఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X