వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పి-టివి విష ప్రచారం బట్టబయలు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః కాశ్మీర్‌ ఎన్నికలపై వక్రభాష్యం చెబుతూ పాకిస్తాన్‌ టెలివిజన్‌ కొద్దిరోజులుగావిషప్రచారం చేస్తున్నది. ఆ ప్రచారపర్వానికి పరాకాష్టగా పోలింగ్‌ వాయిదా పడిన కాశ్మీర్‌ లోని ఒక నియోజక వర్గంలో భద్రతాదళాలు ఓటర్లను ఇళ్ళ నుంచి బలవంతంగా బయటకు లాగి ఓటింగ్‌ చేయిస్తున్నారని పాకిస్తాన్‌ టెలివిజన్‌ ప్రసారం చేసింది. ఈ అసత్యపు వార్తకు వత్తాసుగా నకిలీ క్లిప్పింగ్‌ లను కూడా చూపింది.

కాశ్మీర్‌ లోని లోలాబ్‌ నియోజకవర్గంలో అభ్యర్థి మృతి కారణంగా పోలింగ్‌ వాయిదా పడింది. అయితే లోలాబ్‌ లో ఓటర్లను బలవంతంగా ఓటు చేయిస్తున్నారని పి.టివి సోమవారం ప్రసారం చేసింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక వచ్చే వార్తల బులిటెన్‌ లో పాక్‌ టివి సుమారు 20 నిముషాల పాటు ఈవిషప్రచారం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X