వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ ఛార్జీలు పెంచం:దామోదర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆర్టీసీ ఛార్జీలువడ్డించనుందని వస్తోన్న వార్తలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రిఎం.దామోదర్‌ రెడ్డి తోసిపుచ్చారు. ఆర్టీసీ ఎన్నిసార్లు ఛార్జీలనుపెంచాలని ప్రతిపాదించిన తోసిపుచ్చామని ఆయన తెలిపారు. కేవలంచిల్లర సమస్యను మాత్రమే సరిచేశామనిదామోదర్‌ రెడ్డి అన్నారు.

మంత్రుల ఆకస్మికపర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌ లోని ఆర్టీఎకార్యాలయాలను, బస్టాండ్‌ లను పరిశీలించారు.నగరంలోని మెహిదీపట్నం ఆర్టీఎ ఆఫీస్‌ నుసందర్శించి అధికారుల పనితీరునుసమీక్షించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతోఆయన ఆర్టీసీ ఛార్జీల పై సమాధానం ఇచ్చారు.

50 పైసల కొరత అధికంగా ఉన్నందును చిల్లరను సరిచేశామనిఆయన అన్నారు. అంతే కానీ ఆర్టీసీ ఛార్జీలు మాత్రంఇప్పట్లో పెరగవని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X