వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీనగర్ టైమ్స్ ఎడిటర్ పై కాల్పులు
శ్రీనగర్:
శ్రీనగర్
టైమ్స్
ఎడిటర్
సోఫి
గుల్
మహమ్మద్
ను
సోమవారం
గుర్తుతెలయని
దుండగులు
కాల్పులు
జరిపారు.
ఆయన
ఇంట్లోకి
జొరబడి
దుండగులు
విచక్షణారహితంగా
కాల్పుల
జరిపినట్లు
కుటుంబ
సభ్యులు
తెలిపారు.
ఈ
ఘటనలో
ఆయన
తీవ్రంగా
గాయపడ్డారు.
ప్రస్తుతం
ఆయన
ఆసుపత్రిలో
చికిత్స
పొందుతున్నారు.
ఆయన
పరిస్థితి
ఇప్పుడు
నిలకడగా
ఉందని
డాక్ట
కాల్చివేశారు.
శ్రీనగర్
టైమ్స్
పత్రిక
జమ్మూ
కాశ్మీర్
లో
అత్యంత
ప్రజాదరణ
పొందిన
ఉర్దూ
పత్రిక.
తీవ్రవాదల చేష్టలకు వ్యతిరేకంగా ఈ పత్రిక సంపాదకీయాలు రాస్తోంది. ఎన్నికల ప్రక్రియను ఈ పత్రిక సమర్ధిస్తోన్నందున కాశ్మీర్ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, September 17, 2002, 23:53 [IST]