వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్‌ టైమ్స్‌ ఎడిటర్‌ పై కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: శ్రీనగర్‌ టైమ్స్‌ ఎడిటర్‌ సోఫి గుల్‌ మహమ్మద్‌ ను సోమవారం గుర్తుతెలయని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి జొరబడి దుండగులు విచక్షణారహితంగా కాల్పుల జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని డాక్ట కాల్చివేశారు. శ్రీనగర్‌ టైమ్స్‌ పత్రిక జమ్మూ కాశ్మీర్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉర్దూ పత్రిక.

తీవ్రవాదల చేష్టలకు వ్యతిరేకంగా ఈ పత్రిక సంపాదకీయాలు రాస్తోంది. ఎన్నికల ప్రక్రియను ఈ పత్రిక సమర్ధిస్తోన్నందున కాశ్మీర్‌ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X