వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడి మూడోదశగౌరవ యాత్ర
సూరత్:
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడి
తన
మూడవ
దశ
గౌరవ
యాత్రను
శనివారం
నవసారి
జిల్లాలోని
ఉన్నాయ్
గ్రామం
నుంచి
ప్రారంభించారు.
తన
నాలుగు
దశాబ్దాల
పాలనలో
కాంగ్రెస్
గిరిజనులకు,
బలహీన
వర్గాలకు
మౌలిక
సదుపాయాలను
కల్పించలేదని
ఆయన
ఈ
సందర్భంగావిమర్శించారు.
ఈ
వర్గాల
అభివృద్ధికి,
గ్రామాల్లో
ప్రాథమిక
సౌకర్యాల
కల్పనకు
తమ
ప్రభుత్వం
పలు
చర్యలు
తీసుకుందని
ఆయన
చెప్పారు.
ఈ యాత్ర దంగ్స్, నవసారి, బుల్సార్, సూరత్ జిల్లాలమీదుగా 16 శాసనసభా నియోజకవర్గాల్లో సాగుతుంది.
Comments
Story first published: Saturday, September 21, 2002, 23:53 [IST]