వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడుకు వాజ్పేయి హామీ
న్యూఢిల్లీ:
కర్ణాటక
నుంచి
కావేరీ
జలాలను
తమిళనాడుకు
విడుదల
చేయిస్తానని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
తమిళనాడు
ముఖ్యమంత్రి
జయలలితకు
హామీ
ఇచ్చారు.
సమావేశానంతరం కనీసం విలేకరులతో కూడా మాట్లాడకుండా జయలలిత ప్రధాని నివాసం నుంచి వెళ్లిపోయారు. తమిళనాడుకు కర్ణాటక నుంచి నీరు విడుదల చేయించడానికి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేత ఎస్.ఆర్. బాలసుబ్రహ్మణ్యన్విలేకరులతో చెప్పారు.
డిఎంకె, సిపిఎం, పుధగై తమిళ్ ఇఝంలు మినహామిగతా రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ వాజ్పేయిని కలుసుకున్న బృందంలో ఉన్నారు.
Comments
Story first published: Saturday, September 21, 2002, 23:53 [IST]