వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టులకారుడ్రైవర్‌ అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ లోని అక్షరధామ్‌ ఆలయంపై దాడి చేసిన టెర్రరిస్టులనురైల్వే స్టేషన్‌ నుంచి ఆలయానికి తీసుకువచ్చినకారుడ్రైవర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. టెర్రరిస్టులు తెల్ల అంబాసిడర్‌ కారులోస్టేషన్‌ నుంచి అక్షరధామ్‌ ఆలయానికి వచ్చారు. వారు టెర్రరిస్టులని తనకు తెలియదని టాక్సీ డ్రైవర్‌ చెప్పాడు. ఆలయంపై దాడి చేసిన టెర్రరిస్టులు హౌరా నుంచిరైలులో అహ్మదాబాద్‌ వచ్చారని ప్రాధమిక దర్యాప్తు బట్టి తెలుస్తున్నది.

ఇద్దరు టెర్రరిస్టులు ఎకె-47, హ్యాండ్‌ గ్రనైడ్లతో ఆలయంలో ప్రవేశించి బీభత్సం సృష్టించినవిషయం విదితమే.

ఈ ఇద్దరు టెర్రరిస్టులను ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక కమెండోలు కాల్చిచంపారు. వారు ప్రయాణించిన కారు డ్రైవర్‌అరెస్టుతో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X