వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ తో యుద్ధం లేదుః ముషారఫ్
ఇస్లామాబాద్ః భారత్ - పాక్ దేశాల మధ్య యుద్ధ జరిగే అవకాశాలు లేవని, అటువంటి పరిస్థితే వస్తే సమర్ధంగా ఎదుర్కొనేందుకు పాక్సేనలు సిద్ధంగా వున్నాయని ముషారఫ్ అన్నారు. ఉభయ దేశాల మధ్య చాలాకాలంగా నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు మంగళవారం గుజరాత్ లోని ఆలయంపై జరిగినమిలిటెంట్ల దాడితో పతాకస్థాయికి చేరుకున్నాయి.
Comments
Story first published: Friday, September 27, 2002, 23:53 [IST]