వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడిపై దాడిలో లష్కర్‌ పాత్ర: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: గాంధీనగర్‌ అక్షరధామ్‌ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థ లష్కర్‌- ఎ- తోయిబా పాత్ర ఉన్నదని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. ఒక విధానంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్థాన్‌ భారత్‌పై యుద్ధం ప్రకటించిందని ఆయన అన్నారు.

ఎకె- 47, హ్యాండ్‌ గ్రెనేడ్లు, డ్రై ఫ్రూట్స్‌, తేదీలు గమనిస్తే లష్కర్‌-ఎ- తోయిబా ఉన్నట్లుఅర్థమవుతోందని ఆయన అన్నారు. బిజెపి కార్యకర్తలనుద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు. దాడిపై దర్యాప్తు సాగుతోందని, అయితే ఇందులో ఎల్‌ఇటి పాత్ర ఉన్నట్లుఅర్థమవుతోందని, ఉగ్రవాదులు ఎక్కువ కాలం కొనసాగించడానికి పథకం వేసుకున్నారని ఆయన అన్నారు.యుద్ధం కొనసాగుతూనే ఉన్నదని, ఉగ్రవాదం ద్వారా పాకిస్థాన్‌ మనపై యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X