వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌సిపి అభ్యర్థిపైమిలిటెంట్ల దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః బాలీవుడ్‌ ప్రముఖుడు సల్మాన్‌ఖాన్‌ నడుపుతున్న కారు ఫుట్‌ పాత్‌ పై నిద్రిస్తున్న వారిమీదుగా దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. శనివారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో సల్మాన్‌ఖాన్‌ టయోటా కారులో బంద్రామీదుగా వెళుతున్నడు. అయితే కారు అదుపుతప్పి ఫుట్‌ పాత్‌మీదకు ఎక్కేసింది. ఫుట్‌ పాత్‌ పై నిద్రిస్తున్న వారిమీదుగా కారు పోవడంతో ఒకరు
మరణించారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రిలో చేర్పించినట్లు ముంబయ్‌ పోలీసులు చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే సల్మాన్‌ఖాన్‌ సినిమా ఫక్కీలో మాయం అయిపోయాడు. సల్మాన్‌ఖాన్‌ మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.ఖాన్‌ ను శనివారం అరెస్టు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మాఫియా ముఠాల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నందున రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరి సల్మాన్‌ఖాన్‌ ఈ మధ్య వార్తల్లోకి ఎక్కాడు. ముంబయ్‌పేలుళ్ళ కేసులో ఖాన్‌ తో పాటు చుంకీ పాండే తదితరులు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. గతంలో జింకలను వేటాడిన కేసునుంచి ఎలాగో బయటపడ్డ సల్మాన్‌ఖాన్‌ ఈ సారి ఏకంగా హత్యకేసులోనే ఇరుక్కున్నాడు.వీటన్నింటికీ మించి సల్మాన్‌ ఖాన్‌ మాజీ ప్రపంచ సుందరిఐశ్వర్యారాయ్‌ తో వ్యవహారం నడుపుతున్నాడంటూ వార్తలు వచ్చినవిషయం విదితమే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X