వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్థికాభివృద్ధికి సమన్వయం: వాజ్పేయి
న్యూఢిల్లీ:
ఆర్థికాభివృద్ధి
లక్ష్య
సాధనకు
రాజకీయ
పార్టీల
మధ్య
సమన్వయం
అవసరమని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
అన్నారు.
బారత
కార్మిక
సమవేశంలో
ఆయన
శనివారం
ప్రసంగించారు.
రాజకీయ
పార్టీలువిశాల
దృక్పథంతో
ఆర్థికాభివృద్ధికి
రాజకీయ
పార్టీలు
ముందుకు
రావాలని
ఆయన
అన్నారు.
ఆర్థిక సంస్కరణల అమలు సందర్భంలో కార్మికుల సామాజిక భద్రతకు హానీ కలగుకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్మికుల సమస్య పరిష్కారానికి యాజమాన్యాల, ప్రభుత్వ, కార్మిక సంఘాల త్రైపాక్షిక చర్చలే శరణ్యమని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, September 28, 2002, 23:53 [IST]