వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతలను నిర్మించాల్సిందే: బాబు
గుంటూరు:
కృష్ణా
నదిపై
పులిచింత
ప్రాజెక్టును
నిర్మించాల్సిందేనని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
అన్నారు.
గుంటూరు
పర్యటన
సందర్భంగా
ఆయనవిలేకరులతో
మాట్లాడారు.
పులిచింతల
ప్రాజెక్టుపై
చర్చలకు
అన్ని
రాజకీయ
పార్టీల
సమావేశం
ఏర్పాటు
చేస్తామని
చంద్రబాబు
చెప్పారు.
పులిచింతలను
నిర్మించాల్సిందేనని,
అయితే
ఈవిషయంలో
ఏకాభిప్రాయ
సాధన
అవసరమని
ఆయన
అన్నారు.
ప్రజలను,
రాజకీయ
పార్టీలను
పులిచింతల
ప్రాజెక్టువిషయంలో
అంగీకరింపజేయడం
అవసరమని
ఆయన
అన్నారు.
సాగు
నీటి
ప్రాజెక్టులు
ఇంకా
రావాల్సి
ఉన్నదని,
ఈవిషయంలో
ప్రజల్లో
చైతన్యం
రావాలని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Saturday, September 28, 2002, 23:53 [IST]