వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపూజీ స్మారక కేంద్రానికిశ్రీకారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జాతిపిత మహాత్మా గాంధీకి యావత్‌ భారతావని ఘన నివాళిఅర్పించింది. హైదరాబాద్‌ లోని లంగర్‌ హౌస్‌ లోని బాపూఘాట్‌ లో గవర్నర్‌ రంగరాజన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపూజీకి ఘనంగా నివాళులుఅర్పించారు. ఈ సందర్భంగా బాపూఘాట్‌ సమీపంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన గాంధీ స్మారక కేంద్రాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. గాంధీజీ ఆశయాల సాధనకు ఈ స్మారక కేంద్రం దోహదం చేస్తుందని రంగరాజన్‌ అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాపూఘాట్‌ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X