వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాపూజీ స్మారక కేంద్రానికిశ్రీకారం
హైదరాబాద్ః జాతిపిత మహాత్మా గాంధీకి యావత్ భారతావని ఘన నివాళిఅర్పించింది. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని బాపూఘాట్ లో గవర్నర్ రంగరాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపూజీకి ఘనంగా నివాళులుఅర్పించారు. ఈ సందర్భంగా బాపూఘాట్ సమీపంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన గాంధీ స్మారక కేంద్రాన్ని గవర్నర్ ప్రారంభించారు. గాంధీజీ ఆశయాల సాధనకు ఈ స్మారక కేంద్రం దోహదం చేస్తుందని రంగరాజన్ అన్నారు.
Comments
Story first published: Wednesday, October 2, 2002, 23:53 [IST]