వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టాప్ 50లో ఇద్దరు భారతీయ మహిళలు
హాంకాంగ్ః ప్రపంచంలో మంచి పలుకుబడి వున్న 50 మంది మహిళల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళా పారిశ్రామిక వేత్తలకు స్థానం లభించింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మాగజైన్ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన 50 మంది మహిళా పారిశ్రామికవేత్తల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో భారతదేశానికి చెందినవిద్యా చాబ్రియా, నైనాలాల్ కిద్వాయ్ లు స్థానం సంపాదించారు.విద్య జుంబో గ్రూప్ ఛైర్మన్ గా వున్నారు.
ఆసియా
దేశాలకు
చెందిన
17
మందికి
ఈ
జాబితాలో
స్థానం
లభించడంవిశేషం.
వీరిలో
నలుగురికి
టాప్
టెన్
లో
స్థానం
దక్కింది.బ్రిటన్
కు
చెందిన
పియర్సన్
సిఇఓ
మార్జారే
స్కార్డినోకు
ఈ
జాబితాలో
అగ్రస్థానం
లభించింది.
Comments
Story first published: Wednesday, October 2, 2002, 23:53 [IST]