వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆలోచనే ప్రగతికి మూలంః కలాం
అగర్తలాః
ఆలోచన
అనేదివిజ్ఞాన
సముపార్జనకు
తద్వారా
దేశ
సర్వతోముఖాభివృద్ధికి
అత్యంత
అవసరమని
రాష్ట్రపతి
డాక్టర్
అబ్దుల్
కలాం
అన్నారు.
భారత
దేశం
ఏరంగంలో
అభివృద్ధి
చెందాలన్నా
ఆలోచనే
ప్రధానమని,
ఆలోచనే
పెట్టుబడి
అని
ఆయనవిద్యార్థులతో
ఇష్టాగోష్ఠిగా
మాట్లాడుతూ
అన్నారు.
ప్రతి
వ్యక్తికి
ఒక
దృక్పథం
వుంటుంది
అది
ఆలోచనతోనే
రాటుదేలుతుందని
కలాం
అన్నారు.
కలాం
రాష్ట్రపతి
పదవి
చేపట్టిన
తరువాత
త్రిపుర
సందర్శించడం
ఇదే
ప్రథమం.
ఇక్కడి
రవీంద్ర
భవన్
లో
ఆయన
స్కూలు
పిల్లలతో
ఇష్టాగోష్టిగా
మాట్లాడారు.
Comments
Story first published: Friday, October 4, 2002, 23:53 [IST]