వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకరి హత్య- పెట్రోల్‌ బంకు దోపిడీ

By Staff
|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట: మెదక్‌ జిల్లా సిద్ధిపేట శివారులోని ఒకపెట్రోల్‌ బంకుపై దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. దోపిడీ దొంగల దాడిలో ఒక వ్యక్తి మరణించగా, 25 వేల నగదు దోచుకున్నారు.

శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో 12 మంది దొంగలు కర్రలతో కవితా పట్రోల్‌ బంకుపై దాడి చేశారు. బంక్‌ సిబ్బంది ఎనిమిది మందిని కర్రలతో కొట్టారు. ఈ దాడిలో తలకు తీవ్రంగా గాయమైన నర్సింహారెడ్డి అనే వ్యక్తి మరణించాడు. సిబ్బందిని గదిలో బంధించి నగదు దోచుకున్నారు. సమీపంలోనే ఉన్న ఒక వైన్‌ షాపును దోచుకోవడానికి కూడా దోపడీ ముఠా ప్రయత్నించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X