వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో వెంకయ్య, అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌ లో ఎన్నికల నిర్వహణ గురించి చర్చించేందుకు బిజెపి అధిష్టానం సమాయత్తమైంది. బిజెపి అగ్రనేతలు ఎల్‌.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ, తదితరులు బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో ఒక ప్రణాళికను రూపొందించేందుకు బిజెపి అగ్రనేతలు బుధవారం సమావేశమయ్యారు.

ఎన్నికల ప్రణాళికను కూడా రూపొందించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. 12 మంది సభ్యుల కల ఎన్నికల కమిటీతో బిజెపి అధ్యక్షుడు వెంకయ్యనాయుడు, అద్వానీ వేరు వేరుగా సమావేశమయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X