వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్లో వెంకయ్య, అద్వానీ
అహ్మదాబాద్: గుజరాత్ లో ఎన్నికల నిర్వహణ గురించి చర్చించేందుకు బిజెపి అధిష్టానం సమాయత్తమైంది. బిజెపి అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, తదితరులు బుధవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో ఒక ప్రణాళికను రూపొందించేందుకు బిజెపి అగ్రనేతలు బుధవారం సమావేశమయ్యారు.
Comments
Story first published: Wednesday, October 23, 2002, 23:53 [IST]