వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతో ముఫ్తీ మంతనాలు
న్యూఢిల్లీ: కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయిద్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన సమవేశమయ్యారు.
Comments
Story first published: Friday, October 25, 2002, 23:53 [IST]