వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదు వేల గ్రామాలకు ఆన్లైన్ పాలన
హైదరాబాద్:
రాష్ట్ర
సచివాలయంలో
కాగితాలతో
పని
లేని
ఆన్లైన్
పాలన
నెల
రోజుల్లో
అందుబాటులోకి
వస్తుంది.
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
శుక్రవారం
14
ప్రభుత్వ
శాఖల్లో
ప్రయోగాత్మకంగా
ఆన్లైన్
ద్వారా
కార్యకలాపాలు
నిర్వహించడం
ద్వారా
స్మార్ట్
గవర్నెన్స్ను
ప్రారంభించారు.
Comments
Story first published: Friday, November 1, 2002, 23:53 [IST]