వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
16 నుంచి శబరిమలఓపెన్!
పత్తినంత్తిట: మకరజ్యోతి సీజన్ భక్తుల కోసం శబరిమలైలోని అయ్యప్ప దేవాలయం ఈ నెల 16 నుంచి తెరిచి ఉంటుందని శబరిమల అయ్యప్పా సేవా సంఘం ప్రకటించింది. కేరళలోని పత్తినంత్తిట జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉండే శబరిమలై అయ్యప్ప దేవాలయం ఈ సీజన్ లో మినహా సాధారణంగా భక్తులకు మూసే ఉంటుంది.
మళ్ళీ ఆదివారం రాత్రి 10 గంటలకు దేవాలయాన్ని తాత్కలికంగా భక్తులకు మూసివేస్తారు. నవంబర్ 16 నుంచి నిరవధికంగా తెరుస్తామని సంఘం తెలిపింది.
Comments
Story first published: Friday, November 1, 2002, 23:53 [IST]