వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ కాంగ్రెస్ నేత కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో పిడిపి-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయి రెండు గంటలు కూడా కాకముందే తీవ్రవాదులు తమ పంజా విసిరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మహమ్మద్ సికంకర్ ఖాన్ ను శనివారం తీవ్రవాదులు కాల్చిచంపారు. షేరే కాశ్మీర్ హాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారత్సోవ కార్యక్రమానికి హాజరై తిరిగి తన కారులో వస్తోన్న సికంకర్ ఖాన్ పై తీవ్రవాదులు దాడి జరిపారు.
Comments
Story first published: Saturday, November 2, 2002, 23:53 [IST]