వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాయావతి వేధింపులు : రాజాభయ్యా
లక్నో:
ఉత్తరప్రదేశ్
అసమ్మతి
శాసనసభ్యులను
ముఖ్యమంత్రి
మాయావతి
హింసిస్తున్నారని
ఇండిపెండెంట్
శాసనసభ్యుల
నేత
రఘురాజ్
ప్రతాప్
సింగ్
అలియాస్
రాజా
భయ్యా
విమర్శించారు.
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
శాసనసభ్యుడు
పూరన్
సింగ్
బుందేలాను
బెదిరించారనే
ఆరోపణపైన
రాజా
భయ్యాను
పోలీసులు
అరెస్టు
చేశారు.
ప్రభుత్వ
వ్యతిరేకతను
అడ్డుకోవడానికి
మాయావతి
ఈ
చర్యలకు
పాల్పడుతున్నారని
రాజా
భయ్యా
అన్నారు.
Comments
Story first published: Sunday, November 3, 2002, 23:53 [IST]