వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్తూర్‌ లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూర్‌ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపడుతోన్న ఆందోళన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆ పార్టీ నిర్వహిస్తోన్న నిరసన, ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కన్పిస్తోంది. దీంతో ఉత్తేజితమైన జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం వినూత్న ఆందోళనను నిర్వహించారు.

జిల్లాల్లో ఓ భారీ నీటి ప్రాజెక్ట్‌ కూడా లేదని, చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ...కాంగ్రెస్‌ నేతలు నిరసన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రేణిగుంట ప్రాంతంలో తిరుపతి-చెన్నై రోడ్డుపై ఓ గాడిదకు పూజలు నిర్వహించి నిరసనను ప్రదర్శించారు. గాడిదకు ఏమీ చెప్పినా పట్టించుకోదని సింబాలిక్‌ గా ఈ ప్రదర్శనను నిర్వహించారు. శంకుస్థాపనలతోనే చంద్రబాబు ప్రభుత్వం సరిపెట్టుకుంటుందని విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X