వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూలో నలుగురి హత్య
జమ్మూ:
జమ్మూ
కాశ్మీర్లోని
దోడా,
పూంఛ్,
ఉద్ధంపూర్
జిల్లాల్లో
జరిగిన
వేర్వేరు
హింసాత్మక
ఘటనల్లో
ఒక
మహిళతో
పాటు
నలుగురు
మరణించారు;
ఒకరు
గాయపడ్డారు.
ఉధంపూర్ జిల్లాలోని గూల్ తెహిసీల్లోని అటవీ ప్రాంతంలో ఫెతెహ్ మొహ్మద్ అనే వ్యక్తి శవాన్ని పోలీసులు కనుక్కున్నారు. అతని గొంతు కోసి వుండడం వారు గమనించారు. హత్యకు గురైన వ్యక్తిని దాల్వా గ్రామంలోని అతని ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. తీవ్రవాదులు దోడా జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేశారు.
Comments
Story first published: Tuesday, November 5, 2002, 23:53 [IST]