వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం పాలనలోనే అభివృద్ధి: బాబు
హైదరాబాద్:
రాష్ట్రంలోని
వెనుకబడిన
ప్రాంతాల
అభివృద్ధి
తెలుగుదేశం
ప్రభుత్వ
హయాంలోనే
జరిగిందని
ముఖ్యమంత్రి,
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబునాయుడు
అన్నారు.
తెలుగుదేశం
విస్తృత
స్థాయి
సమావేశంలో
ఆయన
బుధవారం
ప్రసంగించారు.
మే నెలలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగే వరకు భారీగా సభ్యత్వాలను చేర్పించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో పార్టీ మహానాడు నిర్వహించనున్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
Comments
Story first published: Wednesday, November 6, 2002, 23:53 [IST]