వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జాగ్వార్ది ప్రమాదమే: ఫెర్నాండెజ్
పాట్నా:
ప్రమాదం
వల్లనే
హర్యానాలోని
అంబాలా
కంటోన్మెంట్
ప్రాంతంలో
జాగ్వార్
కూలిపోయిందని
రక్షణ
మంత్రి
జార్జి
ఫెర్నాండెజ్
అన్నారు.
ఇటువంటి
ప్రమాదాలకు
గల
కారణాలను
అన్వేషించడానికి
ఆయన
ఈ
నెల
8వ
తేదీన
భారత
వైమానిక
దళం
సమావేశాన్ని
ఢిల్లీలో
ఏర్పాటు
చేస్తున్నారు.
ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విచారణ నివేదిక వచ్చే వరకు నిరీక్షిద్దామని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో ఫైటర్ ప్లేన్స్ నిర్వహణ విధానాలపనై కూడా సమీక్ష జరుపనున్నట్లు ఆయన తెలిపారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ చాలా సురక్షితమైందని ఆయన కితాబు ఇచ్చారు.
Comments
Story first published: Wednesday, November 6, 2002, 23:53 [IST]