వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్వార్‌ ప్రమాదం: మృతులు ఏడుగురు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్‌లో జరిగిన జాగ్వార్‌ ప్రమాదంలో మరణించివారి సంఖ్య ఏడుకు పెరిగింది. వైమానిక దళ విమానం మంగళవారం జనావాసాలపై కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడినవారిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.

బివ్లూ అనే మహిళతో పాటు ఏడేళ్ల బాలుగు ప్రవీణ్‌ మిలటరీ ఆస్పత్రిలో మరణించినట్లు అంబాలా సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఎం.కె. అహుజా చెప్పారు. ప్రవీణ్‌ కుమార్‌ మృతదేహాన్ని ఇళ్ల శిథిలాల నుంచి వెలికి తీసినట్లు అధికారవర్గాలు మొదట వెల్లడించాయి. అంబాలాలోని మిలటరీ ఆస్పత్రిలో ఐదుగురు, చండీఘర్‌లోని పిజిఐలో ఐదుగురు, ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు అహూజా చెప్పారు. ఇద్దరికి ప్రథమ చికిత్స చేసి వారిని పంపివేసినట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X