వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జాగ్వార్ ప్రమాదం: మృతులు ఏడుగురు
హైదరాబాద్:
హర్యానాలోని
అంబాలా
కంటోన్మెంట్లో
జరిగిన
జాగ్వార్
ప్రమాదంలో
మరణించివారి
సంఖ్య
ఏడుకు
పెరిగింది.
వైమానిక
దళ
విమానం
మంగళవారం
జనావాసాలపై
కూలిపోవడంతో
ఐదుగురు
అక్కడికక్కడే
మరణించారు.
గాయపడినవారిలో
ఇద్దరు
ఆస్పత్రిలో
చికిత్స
పొందుతూ
బుధవారం
మరణించారు.
Comments
Story first published: Wednesday, November 6, 2002, 23:53 [IST]