వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 నుంచి అసెంబ్లీ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఈ నెల 13 నుంచి రాష్ట్రఅసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సభ ముందు ఉంచాల్సిన బిల్లుల గురించి రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం మూడు గంటల పాటు చర్చించింది.

ఈ సమావేశాల్లో కరువు, విద్యుత్‌ పైవిపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశమున్నందున, వాటిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. రాష్ట్రంలో కరువుపై మరోసారి సమగ్రంగా చర్చించింది. నీరు-మీరు, మధ్యాహ్న భోజన పథకంపై కూడా సమావేశంలో చర్చించారు. జాతీయ క్రీడల నిర్వహణ ఏర్పాట్ల పనులను ముఖ్యమంత్రి సమీక్షించారు. కొత్త దేవాదయ చట్టం గురించి మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X