వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్లో ఒంటరి పోరు: వెంకయ్య
నెల్లూరు:
గుజరాత్
ఎన్నికల్లో
తమ
పార్టీ
ఒంటరిగానే
పోటీ
చేస్తుందని
భారతీయ
జనతా
పార్టీ(బిజెపి)
జాతీయాధ్యక్షుడు
ఎం.
వెంకయ్యనాయుడు
చెప్పారు.
ఈ
నెల
18లోగా
పార్టీ
అభ్యర్థుల
జాబితా
ఖరారవుతుందని
ఆయన
ఇక్కడవిలేకరుల
సమావేశంలో
చెప్పారు.
గుజరాత్ ఎన్నికల్లో ప్రతిపక్షాల కుహనా లౌకిక వాదాన్ని ఎండగడతామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ పరిణామాలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపబోవని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని
అసమ్మతివాదులను
దారికి
తేవడానికి
ప్రయత్నాలు
జరుగుతున్నాయని
ఆయన
చెప్పారు.
పార్టీపై
బహిరంగవిమర్శలకు
దిగడం
పార్టీ
ప్రతిష్టకు
భంగకరమని,
పార్టీకి
నష్టమని
అసమ్మతివాదులు
గుర్తిస్తున్నారని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Saturday, November 9, 2002, 23:53 [IST]