వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో ఒంటరి పోరు: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: గుజరాత్‌ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని భారతీయ జనతా పార్టీ(బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ నెల 18లోగా పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారవుతుందని ఆయన ఇక్కడవిలేకరుల సమావేశంలో చెప్పారు.

గుజరాత్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాల కుహనా లౌకిక వాదాన్ని ఎండగడతామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ పరిణామాలు గుజరాత్‌ ఎన్నికలపై ప్రభావం చూపబోవని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అసమ్మతివాదులను దారికి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పార్టీపై బహిరంగవిమర్శలకు దిగడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని, పార్టీకి నష్టమని అసమ్మతివాదులు గుర్తిస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X